BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:49 PM
105 వీక్షణలు

ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలోని కనసానపల్లి గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ మరియు ఆయన సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 14 మందిని అరెస్ట్ చేయగా, 5,600 రూపాయలు నగదు, 8 మోటార్ సైకిళ్లను, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ నేతృత్వంలో ఈ దాడి చేపట్టారు.పోలీసుల సమాచారం మేరకు, కనసానపల్లి గ్రామ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తుండగా, పందెం రాయుళ్లను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాల పై ఉక్కుపాదం మోపే వారికోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక.ఎస్ఐ శుభ శేఖర్ తెలిపారు, మండలంలో ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కోడి పందాలు, పేకాట వంటి వ్యసనాలు తమ భవిష్యత్తును మరియు కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తాయని, వాటి నుండి దూరంగా ఉండాలని హితవు పలికారు.ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారాన్ని గోప్యంగా పోలీసులు అందించాలనీ చెప్పారు.అదుపులోకి తీసుకున్న 14 మందిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగించామని పోలీసులు వెల్లడించారు.