BREAKING
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ
www.ntodaynews.com

నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:40 PM
7 వీక్షణలు

నూజివీడు: నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు

ఏలూరు జిల్లా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమం కింద చర్యలు కొనసాగుతున్నాయి. చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా గ్రామంలో నిర్వహించిన దాడిలో సారా తయారికి సిద్ధంగా ఉంచిన 100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 3 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన గోపాల్ పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో నాటు సారా తయారీ, బెల్ట్ షాపుల నిర్వహణపై కఠిన చర్యలు కొనసాగుతాయని, సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు మరియు బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నాటు సారా కార్యకలాపాలపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.