BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ప్రయాణికులకు చల్లని తాగునీటి పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:52 PM
100 వీక్షణలు

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో శ్రీ రాందేవ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికులకు చల్లని తాగునీటి పంపిణీ

మంచిర్యాల పట్టణ రైల్వే స్టేషన్‌లో శ్రీ రాందేవ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం వేసవి చల్లని తాగునీటి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రైలు ప్రయాణికుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్‌కు వచ్చే వివిధ రైళ్లలోని ప్రయాణికులకు చల్లని నీటిని అందజేస్తూ వారు అండగా నిలిచారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతగా వేసవి కాలం ముగిసే వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాందేవ్ సేవా సమితి సభ్యులు మరియు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రయాణికులకు సేవలందించారు