BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ప్రయాణికులకు చల్లని తాగునీటి పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:52 PM
144 వీక్షణలు

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో శ్రీ రాందేవ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికులకు చల్లని తాగునీటి పంపిణీ

మంచిర్యాల పట్టణ రైల్వే స్టేషన్‌లో శ్రీ రాందేవ్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం వేసవి చల్లని తాగునీటి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రైలు ప్రయాణికుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్‌కు వచ్చే వివిధ రైళ్లలోని ప్రయాణికులకు చల్లని నీటిని అందజేస్తూ వారు అండగా నిలిచారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతగా వేసవి కాలం ముగిసే వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాందేవ్ సేవా సమితి సభ్యులు మరియు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రయాణికులకు సేవలందించారు