BREAKING
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ
www.ntodaynews.com

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:23 PM
5 వీక్షణలు

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు
పేస్ రీడింగ్ సమస్యలతో పనికి దూరమైన కూలీలు

ముసునూరు మండలం 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలులో ఉన్న వి.బి.జి. రాంజీ పథకం కింద కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో సిపిఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య, ఆముదాల లక్ష్మయ్య ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు.

ఎన్ఎస్పి కాలువ పూడిక పనులకు వెళ్లిన ఈ కూలీలు పేస్ రీడింగ్ యాప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి హాజరు నమోదు కాలేదు. ఎంత ప్రయత్నించినా ఫోటోలు తీసుకోవడం సాధ్యం కాకపోవడంతో “ఈరోజు పనిలేదు, ఇంటికి వెళ్లండి” అని అధికారులు చెప్పినట్లు వారు ఆరోపించారు.

కూలీల డిమాండ్లు

ఈ సందర్భంగా బక్కయ్య మాట్లాడుతూ:

  • జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేయాలి
  • వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • రోజుకు రూ.600 కూలీ చెల్లించాలి
  • సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలి
  • కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఈ కార్యక్రమంలో వేముల చంటి, వేముల మహాలక్ష్మి, ఆముదాల చినబాబు, నంది పాము రాణి, పల్లెపాము భవాని తదితరులు పాల్గొన్నారు.