BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
20 Apr, 2026 - 08:06 PM
133 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్, గోపాలపురం నియోజకవర్గం:

పేదల పట్ల అపారమైన సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఒక రోజు ఖర్చుల నిమిత్తం ₹76 లక్షల విరాళం అందించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.ఈ సందర్భంగా గోపాలపురం టౌన్‌లోని అన్న క్యాంటీన్‌ను గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు గారు సందర్శించారు. అక్కడ ప్రజలతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు, అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న సేవలకు ఇది మంచి ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, రేపటి తరాల తలరాతలను మార్చే ప్రగతి స్వాప్నికుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారని కొనియాడారు. తెలుగువారి ఉనికి ఉన్నంతకాలం ఆయనను మహానీయునిగా, తెలుగు జాతి గర్వంగా గుర్తుంచుకుంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.