www.ntodaynews.com
సుధాకర్ మెమోరియల్ తరుపున కబడ్డీ పోటీలు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మగాండ్లపల్లి పంచాయతీ, ఎడూరు గ్రామంలో సుధాకర్ మెమోరియల్ తరుపున కబడ్డీ పోటీలను ప్రారంభించిన పుంగనూరు మండల కూటమి నాయకులు టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, AMC వైస్ చైర్మన్ రమణ, AMC డైరెక్టర్ వెంకటేష్ , pacs డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షడు శేఖర్ , apyss జిల్లా అధ్యక్షుడు మణి,శంకర్, పాల రమణ, రమేష్ రెడ్డి, జనసేన నాయకులు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, రెడ్డి రాయల్, మంజునాథ్ రెడ్డి, మరియు ఎడూరు కబాడీ టైగర్స్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.,