BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

సుధాకర్ మెమోరియల్ తరుపున కబడ్డీ పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 May, 2026 - 01:17 PM
34 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మగాండ్లపల్లి పంచాయతీ, ఎడూరు గ్రామంలో సుధాకర్ మెమోరియల్  తరుపున కబడ్డీ పోటీలను  ప్రారంభించిన పుంగనూరు మండల కూటమి నాయకులు టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, AMC వైస్ చైర్మన్ రమణ, AMC డైరెక్టర్ వెంకటేష్ , pacs డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షడు శేఖర్ , apyss జిల్లా అధ్యక్షుడు మణి,శంకర్, పాల రమణ, రమేష్ రెడ్డి, జనసేన నాయకులు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, రెడ్డి రాయల్, మంజునాథ్ రెడ్డి, మరియు ఎడూరు కబాడీ టైగర్స్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.,