BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

సుధాకర్ మెమోరియల్ తరుపున కబడ్డీ పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 May, 2026 - 01:17 PM
111 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మగాండ్లపల్లి పంచాయతీ, ఎడూరు గ్రామంలో సుధాకర్ మెమోరియల్  తరుపున కబడ్డీ పోటీలను  ప్రారంభించిన పుంగనూరు మండల కూటమి నాయకులు టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, AMC వైస్ చైర్మన్ రమణ, AMC డైరెక్టర్ వెంకటేష్ , pacs డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షడు శేఖర్ , apyss జిల్లా అధ్యక్షుడు మణి,శంకర్, పాల రమణ, రమేష్ రెడ్డి, జనసేన నాయకులు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు, రెడ్డి రాయల్, మంజునాథ్ రెడ్డి, మరియు ఎడూరు కబాడీ టైగర్స్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.,