BREAKING
తొర్రూర్ హైవేపై రోడ్డు ప్రమాదం ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం... మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తొర్రూర్ హైవేపై రోడ్డు ప్రమాదం ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం... మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
www.ntodaynews.com

రాజారాంపల్లి చర్చి నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న మంత్రి

తెలంగాణ
25 Dec, 2025 - 10:19 AM
269 వీక్షణలు

రాజారాంపల్లి గ్రామం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

NTODAY NEWS: గొల్లపల్లి మండలం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాజారాంపల్లి గ్రామంలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, దయ, శాంతి, సౌభ్రాతృత్వాన్ని బోధించిన యేసుక్రీస్తు సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలు, వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి జీవించాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, చర్చ్ ఫాదర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube