BREAKING
తొర్రూర్ హైవేపై రోడ్డు ప్రమాదం ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం... మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తొర్రూర్ హైవేపై రోడ్డు ప్రమాదం ఘనంగా పర్వతాపురంలో అంకమ్మ తల్లి విగ్రహ స్థాపన మహోత్సవం లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం బీసీల కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బదిలీపై వెళ్ళిన ఆలయ మాజీ ఇన్స్పెక్టర్ కి భక్తుల ఘన సన్మానం... మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
www.ntodaynews.com

జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్

తెలంగాణ
01 Nov, 2025 - 04:53 AM
311 వీక్షణలు
జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ NTODAY NEWS: చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద నీళ్లు బురద చేరటం తో భారీ ట్రాఫిక్ జామ్ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద భారీగా నీరురావడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. రైల్వే బ్రిడ్జి కింద నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల వలన పోతరాజు కుంట నిండిపోవడంతో కుంటకు అధికంగా నీరు రావటంతో జాతీయ రహదారిపై ప్రవహిస్తున్నాయి దానితోపాటు రహదారిపై బురద పేరుకుపోవడంతో చిన్న చిన్న వాహనాలు ఇరుక్కు పోవడంతో పాటు చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. జాతీయ రహదారి పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇరుక్కుపోయిన వాహనాలను మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి సైతం తమ వంతు కృషి చేశారు. టోల్గేట్ సిబ్బంది , నేషనల్ హైవే సంబంధించిన అధికారులు సరైన సమయంలో స్పందించి ఇటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చేయాలని వాహనదారులు వాపోయారు. చాలా గంటల తర్వాత అధికారులు స్థానిక పోలీసులు స్పందించి ట్రాఫిక్ ను పెద్దకాపర్తి, రామన్నపేట మీదుగా మళ్ళించారు. వాహనాలు దారి మళ్లించడంతో రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం దాటిన తర్వాత ఉన్న రైల్వే బ్రిడ్జి కూడా నీళ్లు నిలవడంతో వాహనాలు తిరిగి వస్తున్న తరుణంలో పెద్ద కాపర్తి, రామన్నపేట మధ్య మరికొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. Follow us on Website Facebook Instagram YouTube