BREAKING
బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు
Date of Publish : 05 September 2026, 10:18 am
Posted by : SEETHA KIRAN KUMAR

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల బదిలీలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Sep, 2026 - 10:18 AM
7 వీక్షణలు

రెండేళ్లకు పైగా పనిచేసిన సీఐలు, ఎస్సైలతో పాటు ప్రత్యేక విభాగాల అధికారులకు స్థానచలనం

వరంగల్ | Ntoday News

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు బదిలీలు జరిగాయి. ఒకే ప్రాంతంలో రెండేళ్లకు పైగా పనిచేసిన సీఐలు, ఎస్సైలతో పాటు ప్రత్యేక విభాగాల్లోని అధికారులను బదిలీ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ సీ. హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాత్రి సమయంలోనే బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. దీంతో పాత అధికారులు రిలీవ్ కాగా, బదిలీపై వచ్చిన కొత్త అధికారులు ఆయా స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు.

బదిలీల్లో భాగంగా వర్ధన్నపేట సీఐ స్వరూప స్థానంలో జయశ్రీ, నర్సంపేట సీఐ నరేశ్‌రెడ్డి స్థానంలో జయశ్రీ, పరకాల సీఐ తాతాజీ స్థానంలో గురువయ్య నియమితులైనట్లు సమాచారం.

ఎక్సైజ్ శాఖలో పరిపాలనా పరమైన మార్పుల్లో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమ పరిధిలో ఎక్సైజ్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.