BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 04 September 2026, 05:49 pm
Posted by : LAKKA RAJASEKHAR

పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
04 Sep, 2026 - 05:49 PM
6 వీక్షణలు

మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ స్థానికులు ఆరోపించారు. శుక్రవారం అర్ధరాత్రి పేరేచర్లలోని 17వ నంబర్ రేషన్ దుకాణం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నట్లు తెలిపారు.

బియ్యం తరలింపుపై స్థానికులు నిర్వాహకులను ప్రశ్నించగా, తమకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ వారు దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపించారు.

రేషన్ బియ్యం తరలింపుపై సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి, రేషన్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.