BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

​వైభవంగా బోనాల జాతర.. ఆకట్టుకున్న ఫలహార బండి శోభయాత్ర

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jul, 2026 - 05:21 PM
99 వీక్షణలు

​వైభవంగా బోనాల జాతర.. ఆకట్టుకున్న ఫలహార బండి శోభయాత్ర

మంచిర్యాల జిల్లా కేంద్రంలో 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాసం నుండి కాళీమాత ఫలహార బండి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా మంచిర్యాల కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ శోభయాత్రను ప్రారంభించి, కాళీమాత చల్లని చూపు మంచిర్యాలకు ఉండాలని ఆకాంక్షించారు. నల్ల శంకర్ ఫలహార బండి శోభయాత్ర అద్భుతంగా జరిగిందని ఆమె కొనియాడారు.

​పోతరాజుల నృత్యాలు, శివపార్వతుల వేషాలు, డప్పు వాయిద్యాలు, మహిళల సందడితో ఈ ఊరేగింపు ఆద్యంతం వైభవంగా ప్రారంభమైంది. గోపాల్ వాడ వద్ద బోనాలతో మహిళలు గాంధీనగర్ నుంచి కాళీమాత ఆలయం వరకు బోనాల జాతర నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

​ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రమ్య, కార్పొరేటర్లు, ఆలయ నిర్వాహకులు రఘు స్వామి, పెట్టం తిరుపతి తదితరులు పాల్గొన్నారు