www.ntodaynews.com
వచ్చే నెలలో పాదయాత్ర చేస్తున్నా: అంబటి
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెలలో పాదయాత్ర చేపడుతానని బుధవారం వెల్లడించారు. ఏపీలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు జేబు సంస్థగా మారిందని, సాయికృష్ణ కేసులో సాక్ష్యాలను మాయం చేశారని ఆయన ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా తనను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారని ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు