BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ప్రభుత్వం మాదే: మంత్రి గొట్టిపాటి

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
24 Jun, 2026 - 06:55 PM
66 వీక్షణలు

AP: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. వచ్చే మూడేళ్లు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నారు. ‘గత వైసీపీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లకుపైగా ట్రూఅప్ ఛార్జీలు విధించింది. దేశంలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ప్రభుత్వం మాదే. ఆక్వా రైతులకు ఇప్పటివరకు రూ.800 కోట్లు రాయితీ ఇచ్చాం. వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం’ అని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.