BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

విజయవాడ జీజీహెచ్‌లో కొవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:24 PM
23 వీక్షణలు

విజయవాడ జీజీహెచ్‌లో కొవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు

విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు 15 పడకలతో ప్రత్యేక ఐసీయూ వార్డును ఏర్పాటు చేశారు. కొవిడ్ నిర్ధారణ కిట్లు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కొవిడ్ చికిత్స కోసం 10 మంది వైద్యులతో పాటు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలు కనిపించిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇప్పటివరకు జీజీహెచ్ నుంచి 46 శాంపిళ్లను ప్రయోగశాలకు పంపగా, వాటిలో ఒక్కరికీ కూడా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాలేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్ తెలిపారు.