BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

విస్సన్నపేటలో ఉపాధ్యాయుల తొలి కాంప్లెక్స్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 07:00 PM
19 వీక్షణలు

విస్సన్నపేటలో ఉపాధ్యాయుల తొలి కాంప్లెక్స్ సమావేశాలు

బోధనా సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులకు సూచనలు

విస్సన్నపేట, ఆగస్టు 22: మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తొలి కాంప్లెక్స్ సమావేశాలు శనివారం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేశారు.

ప్రాథమిక పాఠశాలలకు చెందిన 51 మంది ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. సబ్జెక్ట్ కాంప్లెక్స్‌లో భాగంగా రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాలకు చెందిన 16 మంది భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, 24 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులతో పాటు గణితం, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రెడ్డిగూడెం సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదల, విద్యా సంబంధిత అంశాలు, కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ విధానాలపై చర్చించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా అవసరమైన సూచనలు చేశారు.

కార్యక్రమంలో కాంప్లెక్స్ చైర్మన్ ఆర్. శోభారాణి, మండల విద్యాశాఖ అధికారి–1 కే. శంకరరావు, మండల విద్యాశాఖ అధికారి–2 ఈ. సుధాకర్, సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్స్, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.