BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ కు వినతి పత్రం

తెలంగాణ
19 Dec, 2025 - 08:45 PM
264 వీక్షణలు

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ అయోధ్య రెడ్డికి వినతి పత్రం

NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో శుక్రవారం రోజున వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డికి తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొండం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ జేఏసీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిండ్ల ధనుంజయ్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 81,85 ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్రంలో 20,000 వేల మంది వీఆర్ఏలు ఉండగా ఈ జీవో ద్వారా 16,577 మంది ఇతర స్థానాలకు వెళ్లిపోయారని అన్నారు మిగతా 3793 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా గత ప్రభుత్వం కాలయాపన చేయడం జరిగిందని అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పోస్టింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరామని తెలిపారు Follow us on Website Facebook Instagram YouTube