BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ కు వినతి పత్రం

తెలంగాణ
19 Dec, 2025 - 08:45 PM
318 వీక్షణలు

వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని ఆర్టిఐ కమిషనర్ అయోధ్య రెడ్డికి వినతి పత్రం

NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో శుక్రవారం రోజున వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డికి తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొండం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఏ జేఏసీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిండ్ల ధనుంజయ్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 81,85 ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్రంలో 20,000 వేల మంది వీఆర్ఏలు ఉండగా ఈ జీవో ద్వారా 16,577 మంది ఇతర స్థానాలకు వెళ్లిపోయారని అన్నారు మిగతా 3793 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా గత ప్రభుత్వం కాలయాపన చేయడం జరిగిందని అని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పోస్టింగ్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరామని తెలిపారు Follow us on Website Facebook Instagram YouTube