BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 30 August 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆసియా కప్‌: థాయ్‌లాండ్‌తో భారత్‌ తొలి పోరు నేడు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:22 PM
7 వీక్షణలు

ఆసియా కప్‌: థాయ్‌లాండ్‌తో భారత్‌ తొలి పోరు నేడు

మహిళల ఆసియా కప్‌ టీ20 క్రికెట్‌ టోర్నీలో భారత జట్టు ఆదివారం థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. దుబాయ్‌ వేదికగా ఈ పోరు జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుండగా, సోనీ స్పోర్ట్స్‌ చానెల్‌, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఆసియా కప్‌ చరిత్రలో భారత్‌ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన తొమ్మిది టోర్నీల్లో ఏడుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈసారి కూడా ట్రోఫీ లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది.

గాయం కారణంగా జెమీమా రోడ్రిగ్స్‌ టోర్నీకి దూరమవగా, ఆమె స్థానంలో ప్రతీకా రావల్‌ జట్టులోకి చేరారు. మరోవైపు టోర్నీ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించిన థాయ్‌లాండ్‌ జట్టు ఆత్మవిశ్వాసంతో భారత్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.