దంపతుల మధ్య లోపించే సమన్వయం
జాతీయం
దంపతుల మధ్య లోపించే సమన్వయం
భార్యాభర్తలు గొడవ పడినప్పుడు ఒకరు మౌనంగా ఉండిపోవడం అనుబంధానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాధించడానికో, నోరు మూయించడానికో పట్టే మౌనం అసంతృప్తికి, ఒంటరితనానికి దారితీస్తుంది. గొడవ పెరిగేటప్పుడు ఆగి, కోపం తగ్గాక ఇద్దరూ సమన్వయంతో
మాట్లాడుకోవడమే ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్కి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.