BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో చిరుధాన్యాల చిక్కీలు – విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 06:23 AM
79 వీక్షణలు

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు వేరుశనగతో తయారైన చిక్కీలు అందిస్తున్న ప్రభుత్వం, ఇకపై చిరుధాన్యాలు కలిపిన ప్రత్యేక చిక్కీలను కూడా సరఫరా చేయడం ప్రారంభించింది.

వేరుశనగ, బెల్లం, జొన్న, సజ్జల వంటి చిరుధాన్యాలతో తయారైన ఈ కొత్త చిక్కీలు ఇప్పటికే పాఠశాలలకు పంపిణీ చేశారు. పిల్లల ఆహారంలో పోషక విలువలు పెంచడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు చిరుధాన్యాలను విద్యార్థుల రోజువారీ ఆహారంలో భాగం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విస్తరించారు.

మధ్యాహ్న భోజన పథకం విభాగం డైరెక్టర్ బి.నివాసరావు తెలిపిన ప్రకారం, భవిష్యత్తులో మరిన్ని పోషకాహార మార్పులు తీసుకురావాలని శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.