BREAKING
ఘనంగా టీపీటీఎఫ్ అడ్వైజర్ లింగయ్య జన్మదిన వేడుకలు మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము. ప్రతి నియోజకవర్గానికి సమాన అభివృద్ధి – సీఎం Revanth Reddy స్పష్టం కర్నూల్ మన ఊరు - మన జెండా కార్యక్రమం శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ చిట్యాల డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం 7న అమ్మవారికి కుంభోత్సవం నిరంతరం అక్రెడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ గౌరిగోపాల్ హాస్పిటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలి ఘనంగా టీపీటీఎఫ్ అడ్వైజర్ లింగయ్య జన్మదిన వేడుకలు మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము. ప్రతి నియోజకవర్గానికి సమాన అభివృద్ధి – సీఎం Revanth Reddy స్పష్టం కర్నూల్ మన ఊరు - మన జెండా కార్యక్రమం శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న నంద్యాల ఎంపీ చిట్యాల డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం 7న అమ్మవారికి కుంభోత్సవం నిరంతరం అక్రెడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ గౌరిగోపాల్ హాస్పిటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలి
www.ntodaynews.com

నిరంతరం అక్రెడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
06 Apr, 2026 - 08:32 PM
9 వీక్షణలు

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ, నిరంతరం అక్రెడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ--సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక 

హైదరాబాద్, ఏప్రిల్ 6 : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక  ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో  స్ర్కూట్నీ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరి చేస్తూ నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్ లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ మాసంలో అక్రిడేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని కమిషనర్ సిహెచ్. ప్రియాంక ప్రకటనలో తెలిపారు.అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లు జారీ చేయడం జరుగుతుందని, కావున జిల్లాలో జిల్లా స్థాయి దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.