BREAKING
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా
www.ntodaynews.com

నంద్యాలలో ఇద్దరు టీచర్లు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 09:30 PM
9 వీక్షణలు

నంద్యాల మండలంలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

పులిమద్ది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారావు ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు సెలవులో ఉండగా, ఆయన స్థానంలో ఎస్‌జీటీ విజయ్ భాస్కర్ విధులు నిర్వహించారు. జూలై 2న పాఠశాలకు 14 మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థి మాత్రమే హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో నమోదు చేసి, మిగిలిన 13 మందిని గైర్హాజరుగా గుర్తించారు.

అయితే, కృష్ణారావు మధ్యాహ్న భోజన పథకం యాప్‌లో 14 మంది విద్యార్థులు హాజరైనట్లు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. హాజరు వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ఉపాధ్యాయులు కృష్ణారావు, విజయ్ భాస్కర్‌లను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.