BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

నంద్యాలలో ఇద్దరు టీచర్లు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 09:30 PM
45 వీక్షణలు

నంద్యాల మండలంలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

పులిమద్ది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారావు ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు సెలవులో ఉండగా, ఆయన స్థానంలో ఎస్‌జీటీ విజయ్ భాస్కర్ విధులు నిర్వహించారు. జూలై 2న పాఠశాలకు 14 మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థి మాత్రమే హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో నమోదు చేసి, మిగిలిన 13 మందిని గైర్హాజరుగా గుర్తించారు.

అయితే, కృష్ణారావు మధ్యాహ్న భోజన పథకం యాప్‌లో 14 మంది విద్యార్థులు హాజరైనట్లు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. హాజరు వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ఉపాధ్యాయులు కృష్ణారావు, విజయ్ భాస్కర్‌లను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.