BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

నంద్యాలలో ఇద్దరు టీచర్లు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 09:30 PM
79 వీక్షణలు

నంద్యాల మండలంలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

పులిమద్ది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణారావు ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు సెలవులో ఉండగా, ఆయన స్థానంలో ఎస్‌జీటీ విజయ్ భాస్కర్ విధులు నిర్వహించారు. జూలై 2న పాఠశాలకు 14 మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థి మాత్రమే హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో నమోదు చేసి, మిగిలిన 13 మందిని గైర్హాజరుగా గుర్తించారు.

అయితే, కృష్ణారావు మధ్యాహ్న భోజన పథకం యాప్‌లో 14 మంది విద్యార్థులు హాజరైనట్లు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. హాజరు వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో ఉపాధ్యాయులు కృష్ణారావు, విజయ్ భాస్కర్‌లను సస్పెండ్ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.