BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

జనసేన ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత సవాల్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:23 PM
70 వీక్షణలు

పోలవరం | NTODAY NEWS

పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన వ్యాఖ్యలకు బుట్టాయిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బుచ్చిరాజు తీవ్రంగా స్పందించారు.

ఇటీవల ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, "పోలవరం నియోజకవర్గంలో పెత్తందారుల వ్యవస్థ పోవాలి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన బుచ్చిరాజు, "పెత్తందారులు మిమ్మల్ని అణిచివేస్తే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు?" అని ప్రశ్నించారు. అలాగే విలాసవంతమైన ఇల్లు, పాఠశాలలు, రెస్టారెంట్లు, భూములు వంటి ఆస్తులు ఎలా కూడబెట్టారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలతో పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఈ అంశంపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.