BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఏపీ వ్యాప్తంగా 12 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాం: CBN

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:14 PM
66 వీక్షణలు

అమరావతి | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన పీ4 (P4) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి జీరో పావర్టీ సాధించే దిశగా కార్యాచరణ కొనసాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని, వీరికి అండగా నిలిచేందుకు 1.10 లక్షల మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారని సీఎం వెల్లడించారు. ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు మరికొంతమందిని ఆదుకునే స్థాయికి చేరుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

పీ4 కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో మెగా, అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొని, బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి సహకరించేందుకు తమ మద్దతు ప్రకటించారు.

సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ ప్రతి కుటుంబం ఆత్మనిర్భరంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.