BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

‘తల్లికి వందనం’ పథకం.. ఇలా చేయండి

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్ / ఆంధ్రప్రదేశ్
05 Jul, 2026 - 09:08 PM
60 వీక్షణలు

అమరావతి | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఈ నెల 16, 17, 18 తేదీల్లో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేయనుంది.

ఈ పథకానికి తాము అర్హులా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అధికారిక పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. అలాగే అర్హులైన వారికి నిధులు జమ కావాలంటే ఆధార్ సంఖ్య బ్యాంక్ ఖాతాకు అనుసంధానం (Aadhaar Seeding) చేసి ఉండాలి. ఇంకా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

అర్హతను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్:

https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout

ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ కానున్నాయి. కాబట్టి ఆధార్-బ్యాంక్ లింకింగ్, ఈ-కేవైసీ వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.