BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

బైక్ ప్రమాదంలో మృతి చెందిన రైతు కుటుంబానికి అండగా నిలిచిన సొసైటీ.. రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 04:38 PM
61 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పొలవరం సొసైటీలో అప్పు తీసుకున్న జగ్గవరపు సుధాకరరెడ్డి ఇటీవల జరిగిన ఘోర బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సుధాకరరెడ్డి ఆకస్మిక మరణంతో భార్య, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అయితే సంఘం ద్వారా ముందుగానే ఇన్సూరెన్స్ చెల్లించి ఉండటంతో, ఇన్సూరెన్స్ సంస్థ నుంచి రూ.2 లక్షల క్లెయిమ్ మంజూరైంది. దీంతో మృతుడి కుటుంబానికి కొంత ఊరట లభించింది.

ఈ సందర్భంగా సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రసాద్ రావు చేతుల మీదగా మృతుడి భార్య సుజాతకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రైతులు, సభ్యులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. కష్టకాలంలో ఇలాంటి భద్రతా పథకాలు కుటుంబాలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.