BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

బైక్ ప్రమాదంలో మృతి చెందిన రైతు కుటుంబానికి అండగా నిలిచిన సొసైటీ.. రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 04:38 PM
106 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పొలవరం సొసైటీలో అప్పు తీసుకున్న జగ్గవరపు సుధాకరరెడ్డి ఇటీవల జరిగిన ఘోర బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సుధాకరరెడ్డి ఆకస్మిక మరణంతో భార్య, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అయితే సంఘం ద్వారా ముందుగానే ఇన్సూరెన్స్ చెల్లించి ఉండటంతో, ఇన్సూరెన్స్ సంస్థ నుంచి రూ.2 లక్షల క్లెయిమ్ మంజూరైంది. దీంతో మృతుడి కుటుంబానికి కొంత ఊరట లభించింది.

ఈ సందర్భంగా సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రసాద్ రావు చేతుల మీదగా మృతుడి భార్య సుజాతకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రైతులు, సభ్యులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. కష్టకాలంలో ఇలాంటి భద్రతా పథకాలు కుటుంబాలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు.