BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. పీడీయాక్ట్ కింద అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 08:30 AM
71 వీక్షణలు

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. అక్రమంగా బియ్యం సేకరించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తోంది.

ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన బచ్చు రత్నాకర్‌పై పోలీసులు పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రత్నాకర్ గతంలో కూడా బియ్యం అక్రమ రవాణా కేసుల్లో ఆరుసార్లు పోలీసులకు చిక్కినప్పటికీ తన కార్యకలాపాలు కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు.

రేషన్ లబ్ధిదారులు, డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి వడ్డేపల్లి రైస్ మిల్లులో నిల్వ ఉంచి, అనంతరం బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

తరచూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నేపథ్యంలో అతనిపై పీడీయాక్ట్ అమలు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.