BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బూరుగుగూడెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన శ్రీరాములు ఆకస్మిక మరణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 06:35 AM
164 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన శ్రీరాములు మరణించారు గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆకస్మికంగా రాత్రి 9గంటల ప్రాంతంలో మరణించారు ఆయన తెలుగుదేశం పార్టీకి,ప్రజలకు ఎంతో సేవ చేశారు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులుగా అనేక పర్యాయాలు కొనసాగారు. ఆయనకు భార్య ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రాజబోయిన దశరథ రామరాజు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాజబోయిన శ్రీరాములు మరణం పట్ల చాట్రాయి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, టిడిపి సీనియర్ నేతలు మందపాటి బసవా రెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, మరిడి వెంకటేశ్వరరావు, బొట్టు లక్ష్మణరావు, తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్ర సంతాపం ప్రకటించారు