www.ntodaynews.com
భార్యను దోశల పెనంతో కొట్టి చంపిన భర్త
జాతీయం
అంతర్జాతీయం
ఢిల్లీలో శనివారం దినేశ్ పటేల్ అనే వ్యక్తి తన భార్యను దోశల పెనంతో కొట్టి హత్య చేశాడు. గత మూడేళ్లుగా షిజోఫ్రేనియా వ్యాధితో బాధపడుతున్న అతడు, ఇటీవల ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి, మానసిక ఆరోగ్యం క్షీణించింది. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.