BREAKING
చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన అనారోగ్యంతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య ​ప్రాణదాతలుగా నిలవండి.. రక్తదానం అందరి బాధ్యత: మేయర్ పిలుపు ​పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక.. మిత్రుల అంబలి పంపిణీ చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన అనారోగ్యంతో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య ​ప్రాణదాతలుగా నిలవండి.. రక్తదానం అందరి బాధ్యత: మేయర్ పిలుపు ​పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక.. మిత్రుల అంబలి పంపిణీ
www.ntodaynews.com

చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 May, 2026 - 06:33 PM
94 వీక్షణలు

చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి: ఇజ్జిగాని వెంకటేశ్వరావు

చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, సానుభూతిపరులు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు.

రేపు, ఎల్లుండి అనగా మే 27, 28 తేదీలలో క్లస్టర్-1 చిన్నంపేట, క్లస్టర్-2 ఆరుగొలనుపేట గ్రామాలలో మహానాడు వీక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా పెద్దఎత్తున హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

మహానాడు కార్యక్రమం తెలుగు దేశం పార్టీకి అత్యంత కీలకమైందని, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై రెండు రోజుల పాటు ముఖ్యమైన చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

సభ్యత్వ కార్డులు కలిగిన కార్యకర్తలు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.