BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

చిట్యాలలో రైతు వేదికలో 3 రోజుల రైతు మేళా : వ్యవసాయ అధికారి గిరిబాబు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Jul, 2026 - 09:45 AM
2 వీక్షణలు

చిట్యాలలో రైతు వేదికలో 3 రోజుల రైతు మేళా : వ్యవసాయ అధికారి గిరిబాబు

ప్రస్తుతం ఎల్-నినో ప్రభావం వల్ల సరైన వర్షపాతం లేకపోవడంతో వరి సాగుకు అనుకూలమైన పరిస్థితులు లేవని, రైతులు వరి నాట్లను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను వైపు మొగ్గు చూపాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు.​ఈ క్రమంలో రైతులను చైతన్యపరిచేందుకు చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 27 నుండి 29 వరకు(మూడు రోజుల పాటు  ప్రత్యేక రైతు మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు మేళాలో రైతులకు కంది, పెసర, మినుము, నువ్వులు మరియు జనపనార విత్తనాలు అందుబాటులో ఉంటాయని,  ఈ మూడు రోజులు రైతులు రైతు వేదికకు విచ్చేసి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పరిశీలించి, వ్యవసాయ అధికారుల నుండి అవసరమైన సలహాలు తీసుకోవచ్చు. అని తెలిపారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.