BREAKING
ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
Date of Publish : 10 September 2026, 11:12 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సన్నవడ్లకు రూ.500 బోనస్.. రైతులకు నేడే చివరి అవకాశం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 11:12 AM
17 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణలో వానాకాలం సీజన్‌లో సన్నరకం వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ పొందేందుకు పంట వివరాల నమోదు తప్పనిసరి. పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. గడువులోగా వివరాలు నమోదు చేసుకోని రైతులకు బోనస్ ప్రయోజనం లభించదని అధికారులు స్పష్టం చేశారు.

రైతులు టీ-అగ్రిసీడ్స్ వెబ్ పోర్టల్‌లో తమ ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, విత్తనాల కొనుగోలు రశీదు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత విత్తన విక్రయదారులే నమోదు చేసే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.

అయితే సొంత విత్తనాలతో సన్నరకం వరి సాగు చేసిన రైతులు మాత్రం స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి. బోనస్ పొందేందుకు అర్హులైన రైతులు నేటిలోగా పంట వివరాల నమోదును పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.