BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ధర్మపురిలో ఘనంగా గృహప్రవేశ, వివాహ వేడుకలు: పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Jun, 2026 - 04:57 PM
92 వీక్షణలు

ధర్మపురిలో ఘనంగా గృహప్రవేశ, వివాహ వేడుకలు: పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

​ధర్మపురి, జూన్ 25 :

ధర్మపురి పట్టణంలో గురువారం నిర్వహించిన పలు గృహప్రవేశ, వివాహ మహోత్సవ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు.

​పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకలకు హాజరైన ఆమె, నూతన గృహాల్లోకి ప్రవేశించిన గృహస్థులకు మరియు నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన గృహంలో అడుగుపెడుతున్న కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, నూతన దంపతులు అన్యోన్యంగా ఉంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, మార్కెట్ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, కౌన్సిలర్ ఒజ్జెల లక్ష్మణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆయా కుటుంబాల సభ్యులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.