BREAKING
వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెల్లటూరులో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన శాఖ ప్రారంభం. అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక సుబ్బరాజునగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. ఎమ్మెల్యే బొండా ఉమా క్షేత్రస్థాయి పరిశీలన అవుట్‌ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి పల్నాడు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ సుండుపల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ రెడ్డి.. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

వెంకటేశ్వర హోటల్ ప్రారంభోత్సవం పాల్గొన్న Brs పార్టీ నాయకులు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
25 Jun, 2026 - 05:20 PM
9 వీక్షణలు

వెంకటేశ్వర హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ నేతల బృందం

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలనే సంకల్పంతో పులి వెంకన్న కుటుంబం నూతనంగా తొర్రుర్ మున్సిపల్ కేంద్రం 13 వ, వార్డు పరిధిలో వెంకటేశ్వర ప్రారంభించారు, ఇంటి వంటలు రుచికరమైన భోజనం అందించటం , అలాగే శుభకార్యాలు ఇతర వేడుకలకు క్యాటరింగ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయని యజమాని తెలిపారు.

 నూతన వ్యాపార రంగంలో అడుగుపెట్టిన శ్రీ పులి వెంకన్న గౌడ్ కుటుంభ సభ్యులకు గ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెంది ప్రజల ఆదరణతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిoచారు

ఈ కార్యక్రమానికి హాజరైన తొర్రూర్ మండలం మాజీ జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, టౌన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్,చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, నర్సింలపెట్ మాజీ జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ ధర్మరావు వేణు మాజీ కో-ఆప్షన్ సభ్యులు అంకూస్, దరావత్ జైసింగ్,  కౌన్సిలర్ మాడుగుల భవానీ లత పెద్దవంగర మండల సీనియర్ నాయకులు ఐలయ్య పార్టీ ముఖ్య నాయకులు సోషల్ మీడియా తదితరులు పాల్గొన్నారు.