BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jun, 2026 - 03:29 PM
213 వీక్షణలు

పదో తరగతి ప్రతిభావంతులకు నగదు బహుమతుల పంపిణీ చేసిన కొరివి వెంకన్న

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు కొరివి వెంకన్న పిలుపునిచ్చారు. చిట్యాల పురపాలిక పరిధిలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల అధ్యక్షతన పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొరివి వెంకన్న నగదు బహుమతులు అందజేశారు. ​నగదు బహుమతులు అందుకున్న వారిలో ప్రథమ స్థానం  గండవరం సంకీర్తన
​ద్వితీయ స్థానం లో ఎండి. షాహిన్
​తృతీయ స్థానంలో  మంద శ్రీవాణి ఉన్నారు విద్యార్థుల బాధ్యతను మరింత పెంచాయని కొరివి వెంకన్న పేర్కొనగా, బహుమతి మొత్తాన్ని వృథా చేయకుండా పుస్తకాల కొనుగోలుకు, జ్ఞానాన్ని పెంచే పనులకు ఉపయోగించాలని ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల హితవు పలికారు. దాత కొరివి వెంకన్నను పాఠశాల సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించారు.
​ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు బూరుగు కృష్ణయ్య, పాలాది రమేష్‌లతో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.