BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 03:02 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఈ కేవైసీ చేయించుకోవాలి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
09 Sep, 2026 - 03:02 PM
6 వీక్షణలు

ఈ కేవైసీ చేయించుకోవాలి

జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి

Ntoday News Medchal : రేషన్ కార్డు లబ్దిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 22,62,797 మంది రేషన్ కార్డు సభ్యులు ఉండగా ఇప్పటివరకు 17,55,183 మంది ఈ కేవైసీ పూర్తి చేశారని అన్నారు. ఇంకా 5.07.614 మంది చేయవలసి ఉందని తెలిపారు. ఈ విషయమై గతంలో కూడా పలుమార్లు రేషన్ కార్డు లబ్దిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఈ నెల 30లోగా పూర్తి చేసుకోవాలని సూచించారు.