BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

కంటాయపాలెం గ్రామపంచాయతీ లో గ్రామ సభ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
08 Jun, 2026 - 06:10 PM
51 వీక్షణలు

పాలకుర్తి రిపోర్టర్ కంటాయపాలెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పాటు చేసినటువంటి గ్రామసభ కార్యక్రమంలో పర్యావరణం పరిరక్షణ లో భాగంగా చెత్తను వేరు చేసే విధానాలు, వాటిని ఎరువులుగా మార్చే విధానాల గురించి అగ్రికల్చర్Aeo గారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ భూమి పట్టాలు అనే సమస్యల గురించి RI గారు ప్రజా ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ నుండి మేడం గారు, గ్రామ అభివృద్ధికి కావలసినటువంటి అభివృద్ధి పనుల గురించి , గ్రామంలోని చదువుకునే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, మంచి విద్యను అందజేస్తే ఉపాధ్యాయులు మన గ్రామానికి అందుబాటులో ఉన్నారని,గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచారి గారు మాట్లాడారు. 

గ్రామంలో కరెంటు సమస్యల గురించి వాటి పరిష్కారం గురించి ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు మాట్లాడడం జరిగింది. 

గ్రామంలో రైతులు కష్టపడి పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేసుకునేందుకు ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫునుండి ప్రభుత్వాధికారులకు తెలియజేయడానికి కృషి చేయాలని రైతులకు కోరారు. మహిళా సంఘానికి సంఘ భవన నిర్మాణానికి జరగాల్సిన అభివృద్ధి పనులను త్వరగా మొదలుపెట్టాలని గ్రామ ప్రజలు మాట్లాడడం జరిగింది