www.ntodaynews.com
ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్
హనుమకొండ జిల్లా:ఎల్కతుర్తి మండలంలో గత సంవత్సరం తుఫాన్ కారణంగా, పంట నష్టం పోయిన రైతులకు, నష్టపరిహారం చెల్లించాలని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు, హింగే భాస్కర్ అన్నారు, ఈనెల 16న కమలాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా, పంట నష్టం పై తుది నిర్ణయం తీసుకోవాలని సకాలంలో రైతులకు సాగునీరు, మరియు యూరియా కొరత లేకుండా, రైతులకు అందించాలని, డిమాండ్ చేశారు.