BREAKING
చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు.
www.ntodaynews.com

ఎం జి యూత్ కమిటీకి ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
23 Aug, 2026 - 05:15 PM
136 వీక్షణలు

ఎం జి యూత్ కమిటీకి ఎమ్మెల్యే వేముల వీరేశం భరోసా

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో  ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంజి యూత్ కమిటీ సభ్యులు ఆదివారం నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. 9వ వార్డు కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ సమక్షంలో నూతన కమిటీని పరిచయం చేసి, ఎమ్మెల్యే వేముల వీరేశంను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఎంజి యూత్ కమిటీకి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు బెల్లి సత్తయ్య, అధ్యక్షులు ఖమ్మంపాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రవి, కోశాధికారి జడల మహేష్, గౌరవ సలహాదారులు ఏళ్ల మల్లేశం, బొడ్డుపల్లి చంద్రశేఖర్, కొలనుచెల్మి జంగయ్య, కొలనుచెల్మి మల్లేష్, ఉపాధ్యక్షులు చింతకుంట్ల తిరుపతిరెడ్డి, ఊట్కూరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు గండూరి రవి, బంధారపు నరేష్, నల్ల మహేందర్ రెడ్డి, మాసంపల్లి బిక్షం, శేరి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.