BREAKING
కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు
Date of Publish : 10 September 2026, 03:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించిన విద్యార్థికి ఘన సన్మానం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 03:52 PM
4 వీక్షణలు

మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన చుంచు వేణుగోపాల్ కుమారుడు సాయి గోకుల్ ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు సాధించాడు. ఖమ్మంలోని మమతా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుకు ఉచిత సీటు లభించిన సందర్భంగా నారాయణ బెస్ట్ ఫౌండేషన్ పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం గురువారం సాయి గోకుల్‌ను ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం బోనగిరి నారాయణరావు, ప్రధానోపాధ్యాయురాలు వనజతో పాటు అధ్యాపకులు సాయి గోకుల్‌ను అభినందించారు. పట్టుదలతో చదివి వైద్య విద్యలో సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.