BREAKING
నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి
Date of Publish : 11 September 2026, 12:59 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు.. పేదలకు అన్నదానం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Sep, 2026 - 12:59 PM
5 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు, సెప్టెంబర్ 11: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు మిధున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిధున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం పేదలు, నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమంలో పాల్గొని పేదలకు భోజనం అందించారు.

ఈ సందర్భంగా మిధున్ రెడ్డి ప్రజా సేవలో మరింతగా ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం కొనసాగిస్తామని వారు తెలిపారు.