BREAKING
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం
Date of Publish : 10 September 2026, 05:59 pm
Posted by : A. MURALIDHAR

రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
10 Sep, 2026 - 05:59 PM
6 వీక్షణలు

అన్నమయ్య జిల్లా న్యూస్:

 చౌడేపల్లి మండలం, పెద్దల కుంట గ్రామపంచాయతీ కొత్త ఇండ్లు సమీపంలో రోడ్డు పక్కనే గుర్తుతెలియని వ్యక్తులు పశువు మృహదేహాన్ని పడేసి వెళ్లడంతో త్రీవ దుర్వాసన వెదజల్లింది. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,

 స్థానిక గ్రామాల ప్రజలను విచారించగా పశువును ఎవరు అక్కడ పడేసారో తమకు తెలియదని తెలిపారు. విషయం గుర్తించిన ఒక విలేఖరిగా స్పందించి గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరడం జరిగింది.

 నా యొక్క వివరణ పై  కొండయ్య గారి పల్లి సెక్రటరీ లోకేష్ గారు, వీఆర్వో వెంకటరమణ గారు వెంటనే స్పందించి, జెసిబి సహాయంతో రోడ్డు పక్కన ఉన్న పశు కళేబరాన్ని అక్కడ నుంచి తొలగించారు.

 అనంతరం వెటర్నిటి డాక్టర్ పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో పశు కలేబారానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

 ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని గ్రామపంచాయతీ అధికారులు తెలియజేశారు.