BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 05:15 PM
16 వీక్షణలు

జూన్ 01 తేదీ కావడం తో గౌరవ నీయులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులూ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ లోగల వార్డ్ 31 ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రం లో జనసేన సీనియర్ నాయకులు మరియు టీడీపీ ఐటీడీపీ నాయకులు బి. కుమార్ పలుగొనడం జరిగింది. 

రాయల్ కుమార్ మాటలాడుతూ వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ ,ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ 

లబ్ధిదారులకు ప్రతి నెల 01 తేదీ అందజేయడమే కూటమి లక్ష్యం మరియు ఈనెల కొత్త పింఛన్ కోసుం దరఖాస్తు చేసుకునే వారు మరియు అర్హులు ఐన వారు తన దగ్గరికి వచ్చే అప్లికేషన్ ( దరఖాస్తు) చేసుకోవాలి అని తెలియచేశారు ….

జనసేన తరపున తాను అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.