BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 05:15 PM
51 వీక్షణలు

జూన్ 01 తేదీ కావడం తో గౌరవ నీయులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులూ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ లోగల వార్డ్ 31 ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రం లో జనసేన సీనియర్ నాయకులు మరియు టీడీపీ ఐటీడీపీ నాయకులు బి. కుమార్ పలుగొనడం జరిగింది. 

రాయల్ కుమార్ మాటలాడుతూ వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ ,ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ 

లబ్ధిదారులకు ప్రతి నెల 01 తేదీ అందజేయడమే కూటమి లక్ష్యం మరియు ఈనెల కొత్త పింఛన్ కోసుం దరఖాస్తు చేసుకునే వారు మరియు అర్హులు ఐన వారు తన దగ్గరికి వచ్చే అప్లికేషన్ ( దరఖాస్తు) చేసుకోవాలి అని తెలియచేశారు ….

జనసేన తరపున తాను అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.