BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
www.ntodaynews.com

ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 05:15 PM
9 వీక్షణలు

జూన్ 01 తేదీ కావడం తో గౌరవ నీయులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులూ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ లోగల వార్డ్ 31 ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రం లో జనసేన సీనియర్ నాయకులు మరియు టీడీపీ ఐటీడీపీ నాయకులు బి. కుమార్ పలుగొనడం జరిగింది. 

రాయల్ కుమార్ మాటలాడుతూ వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ ,ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ 

లబ్ధిదారులకు ప్రతి నెల 01 తేదీ అందజేయడమే కూటమి లక్ష్యం మరియు ఈనెల కొత్త పింఛన్ కోసుం దరఖాస్తు చేసుకునే వారు మరియు అర్హులు ఐన వారు తన దగ్గరికి వచ్చే అప్లికేషన్ ( దరఖాస్తు) చేసుకోవాలి అని తెలియచేశారు ….

జనసేన తరపున తాను అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.