www.ntodaynews.com
ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
జూన్ 01 తేదీ కావడం తో గౌరవ నీయులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులూ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ లోగల వార్డ్ 31 ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రం లో జనసేన సీనియర్ నాయకులు మరియు టీడీపీ ఐటీడీపీ నాయకులు బి. కుమార్ పలుగొనడం జరిగింది.
రాయల్ కుమార్ మాటలాడుతూ వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ ,ఫిజికల్ హ్యాండీక్యాప్డ్
లబ్ధిదారులకు ప్రతి నెల 01 తేదీ అందజేయడమే కూటమి లక్ష్యం మరియు ఈనెల కొత్త పింఛన్ కోసుం దరఖాస్తు చేసుకునే వారు మరియు అర్హులు ఐన వారు తన దగ్గరికి వచ్చే అప్లికేషన్ ( దరఖాస్తు) చేసుకోవాలి అని తెలియచేశారు ….
జనసేన తరపున తాను అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.