BREAKING
గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్
www.ntodaynews.com

గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
28 Jul, 2026 - 06:44 AM
11 వీక్షణలు

గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు

చిలకలూరిపేట:అమరావతి ఛాంపియన్షిప్ 2026 నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ 2026 ఆటల పోటీలు గణపవరంలోని ఎస్ కే బి జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు ఘనంగా నిర్వహించడం జరిగినది 12 క్రీడా విభాగాలలో అండర్ 17 అండర్ 23 వ పురుషులు మరియు స్త్రీలు విభాగములు నిర్వహించడం జరిగినది దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగినది ఈ ఆటల పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాదెండ్ల ఎంఈఓ 2కృష్ణారెడ్డి గణపవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ .కృష్ణ నాయక్ పల్నాడు జిల్లా డి ఎస్ డి ఓ నరసింహారెడ్డి ఏపీ పి ఈ టి మరియు ఎస్ ఏ పి ఈ కార్యదర్శి ఖాదర్ మస్తాన్ చిలకలూరిపేట పీడీ పీఈటి అధ్యక్షులు ఖాసింబుడే నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎం.వి సుబ్బారావు స్టేడియం కోచ్ సైదారావు మరియు గ్రామ ప్రముఖులు నియోజకవర్గం వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నియోజకవర్గం నుండి సెలెక్ట్ అయినా క్రీడాకారులు పల్నాడు జిల్లా స్థాయి పోటీలు పాల్గొనడం జరుగుతుంది.