BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఎంపిక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 07:19 PM
62 వీక్షణలు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి ఎంపిక

ఎస్సీ కోటాలో వర్ల రామయ్య.. బీసీ కోటాలో దళవాయి రమాదేవికి అవకాశం

అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లు ఖరారయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లను ఎంపిక చేసింది.

సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్యకు, బీసీ వర్గం నుంచి దళవాయి రమాదేవికి ప్రాతినిథ్యం కల్పించారు.

పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న వర్ల రామయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించగా, బీసీ మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందిన దళవాయి రమాదేవికి మరో స్థానాన్ని కేటాయించారు.

గవర్నర్ ఆమోదం అనంతరం ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ పూర్తికానుంది.