BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

బీఆర్‌ఎస్ తరఫున ఘన విజయం సాధించిన గుంటోజు కృష్ణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
23 Aug, 2026 - 07:05 PM
194 వీక్షణలు

బీఆర్‌ఎస్ తరఫున ఘన విజయం సాధించిన గుంటోజు కృష్ణ

  • లక్ష్మీ సాయి మెడోస్ కాలనీ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక

నల్గొండ జిల్లా | చిట్యాల మండలం | ఊరుమడ్ల | NTODAY News 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు కృష్ణ హైదరాబాద్‌లోని లక్ష్మీ సాయి మెడోస్ కాలనీలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.

ఎన్నికల్లో ఆయనకు 1,300 ఓట్లు లభించడంతో అత్యధిక మెజారిటీతో విజయం సాధించినట్లు తెలిపారు. అనంతరం కాలనీ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా గుంటోజు కృష్ణ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఊరుమడ్ల గ్రామ ప్రజలు గుంటోజు కృష్ణకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.