www.ntodaynews.com
జోగి రమేష్ కుటుంబానికి ఊరట కోరుతూ మహిళా కోర్టును ఆశ్రయం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
అమరావతి, జూలై 29: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబం విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించింది. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసింది.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన మహిళా కోర్టు, ఇబ్రహీంపట్నం పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.