BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 13 September 2026, 07:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గణేష్ విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు పోలీసుల కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Sep, 2026 - 07:39 AM
36 వీక్షణలు

జంగారెడ్డిగూడెం: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై నిర్వాహకులకు పోలీసులు అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం సీఐ ఎం.వి. సుభాష్, తడికలపూడి మహిళా ఎస్‌ఐ వల్లి పద్మ ఆధ్వర్యంలో తడికలపూడి శివాలయం వద్ద గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్న ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ముందుగా ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని, ఉత్సవాల కారణంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహించాలని కోరారు. పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో సీఐ ఎం.వి. సుభాష్, మహిళా ఎస్‌ఐ వల్లి పద్మతో పాటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.