BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఆరా

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 12:40 PM
6 వీక్షణలు

కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఆరా

మణిపూర్ మహిళా కమిషన్‌తో నిరంతర సంప్రదింపులు.. విద్యార్థినుల భద్రతకు అన్ని చర్యలు

అమరావతి: కాకినాడలో నర్సింగ్ విద్యార్థినులకు సంబంధించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కమిషన్ ఆరా తీస్తోంది. విద్యార్థినుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహిళా కమిషన్ స్పష్టం చేసింది.

ఈ ఘటన నేపథ్యంలో మణిపూర్ మహిళా కమిషన్‌తో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, విద్యార్థినుల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మణిపూర్ మహిళా కమిషన్‌కు భరోసా కల్పించింది.

విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఏపీ మహిళా కమిషన్ వెల్లడించింది.

కాకినాడ నర్సింగ్ విద్యార్థినుల సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, విద్యార్థినుల క్షేమమే తమ ప్రధాన లక్ష్యమని కమిషన్ పేర్కొంది.