www.ntodaynews.com
కేంద్రంపై ఎంపీ వంశీ ఫైర్: నీట్, అయోధ్య స్కాంలపై తీవ్ర విమర్శలు
జాతీయం
జాతీయం
కేంద్రంపై ఎంపీ వంశీ ఫైర్: నీట్, అయోధ్య స్కాంలపై తీవ్ర విమర్శలు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ వంశీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీక్తో పాటు అయోధ్య రామ మందిరంలో డబ్బుల స్కాం జరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్పై తక్షణమే చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ వంశీ పట్టుబట్టారు. అలాగే, అయోధ్యకు సంబంధించిన ఆర్థిక అక్రమాల ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన గట్టిగా కోరారు