BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
13 May, 2026 - 10:35 PM
149 వీక్షణలు

కంటాయపాలెం వాస్తవ్యులు, నరసింహులపేట గ్రామానికి చెందిన రాగి భాస్కర చారి గారి చిన్న కుమారుడు రాగి రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తుది శ్వాస విడిచిన విషయం గ్రామంలో విషాదాన్ని నింపింది. చిన్ననాటి నుంచి అందరితో స్నేహపూర్వకంగా మెలిగిన రాగి రాజు మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

రాగి రాజు పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగి రాజు ఎంతో మంచితనంతో, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు.

అలాగే ఇటికేల రాధాకృష్ణ, ఎదులాపురం శోభన్ బాబు తదితరులు కూడా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ ప్రజలు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై రాగి రాజు మృతికి సంతాపం ప్రకటించారు.

రాగి రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని గ్రామ ప్రజలు ప్రార్థించారు.