BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
13 May, 2026 - 10:35 PM
199 వీక్షణలు

కంటాయపాలెం వాస్తవ్యులు, నరసింహులపేట గ్రామానికి చెందిన రాగి భాస్కర చారి గారి చిన్న కుమారుడు రాగి రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తుది శ్వాస విడిచిన విషయం గ్రామంలో విషాదాన్ని నింపింది. చిన్ననాటి నుంచి అందరితో స్నేహపూర్వకంగా మెలిగిన రాగి రాజు మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

రాగి రాజు పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగి రాజు ఎంతో మంచితనంతో, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు.

అలాగే ఇటికేల రాధాకృష్ణ, ఎదులాపురం శోభన్ బాబు తదితరులు కూడా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ ప్రజలు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై రాగి రాజు మృతికి సంతాపం ప్రకటించారు.

రాగి రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని గ్రామ ప్రజలు ప్రార్థించారు.